Tuesday, May 14, 2024

ముచ్చటగా ముగ్గురే హాజరు… జ‌డ్పీ స‌మావేశం వాయిదా

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ (ప్రభ న్యూస్)8: నిజామాబాద్ జిల్లాలోని జిల్లా పరిషత్ సర్వ సాధారణ సభ్య సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ తెలిపారు. నిజాంబాద్ జిల్లాకు రేపు మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సమావేశానికి కోరం సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకా నందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొ న్నారు.

సమావేశానికి అధికారులు మాత్రమే హాజరయ్యారు ప్రజాపతిని ధులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. 56మంది కోరం సభ్యులు హాజరు కావాల్సి ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే సమా వేశానికి హాజరు కావడం గమ నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement