Wednesday, May 1, 2024

జాతీయ చేనేత దినోత్సవం … ప‌ద్మ‌శాలి సంఘం భారీ ర్యాలీ..

కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ బస్ స్టేషను నుండి తెలంగాణ చౌరస్తా వరకు చేనేత వస్త్రాలను ధరించాలని, నేతన్నలను కాపాడాలనే నినాదం తో ర్యాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్
కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు కటుకం మధుకర్, బూర సమ్మయ్య, ఉపాధ్యక్షులు వంగరి రవి కుమార్, పడాల రాజయ్య, గౌరవ సలహాదారులు గడదాసు శంకరయ్య, గాదె వెంకటయ్య, బంక వీరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సామల విశ్వేశ్వర్ రావు, సంయుక్త కార్యదర్శిలు దాసరి నారాయణ, కోడం గంగాధర్, ఎక్కలదేవి వెంకటరాములు, వేముల వెంకటేష్, వార్డ్ ఇంచార్జ్ లు వాసాల తిరుపతి, చిందం అశోక్, కోడం శ్రీనివాస్, బింగి రమేష్, రాపెల్లి కనకరాజు మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement