Tuesday, May 14, 2024

మైనారిటీ బాలికలను వేధిస్తున్నారంటూ లేఖపై విచారణ

యాదాద్రి జిల్లా ఆలేరు మైనారిటీ బాలికల పాఠశాలలో లై0గికంగా వేధిస్తున్నారంటూ రాసిన ఉత్తరాలపై సోమవారం జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు షాహాజాది విచారణ నిమిత్తము ఆలేరు మైనారిటీ పాఠశాలకు హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఆలేరు భాజపా పట్టణ, మండల శాఖ నాయకులు కలసి వివరించారు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement