Monday, May 6, 2024

ప్రవీణ్ కుమార్ అరెస్ట్ ను ఖండించిన నర్మదా కిష్టప్ప…

బొంరాస్ పేట్, ఆగస్ట్ 12 ( ప్రభ న్యూస్ ) : గ్రూప్ 2 ప‌రీక్ష‌లు వాయిదా కోరుతూ బిఎస్సీ రాష్ట్ర అధ్య‌క్ష‌డు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ చేయ‌త‌ల‌పెట్టిన ఒక రోజు స‌త్య‌గ్ర‌హ‌దీక్ష‌ను పోలీసులు అడ్డుకున్నారు.. ఆయ‌నను హౌజ్ అరెస్ట్ చేశారు.. దీనిని బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు నర్మద కిష్టప్ప ఖండించారు. గ్రూప్ 2 పరీక్షల ను 3 నెలలు వాయిదా వేసి, గృహ నిర్భందంలో ఉన్న ప్రవీణ్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలనీ ఆమె డిమాండ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement