Friday, April 26, 2024

యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు

యాదాద్రి : శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 18 రోజుల హుండి ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు. నగదు రూ. 91,19,982-00 లు, మిశ్రమ బంగారం 0-50-000 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 2-100-000 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement