Monday, May 6, 2024

Breaking : మూడు ఏళ్ల త‌ర్వాత ‘వైసీపీ ఎల్ పీ’ స‌మావేశం – పార్టీ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌త‌

మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత వైసీపీ ఎల్ పీ స‌మావేశం జ‌రిగింది. కాగా అర‌గంట‌పాటు ఈ స‌మావేశం జ‌రిగింది. వైసీపీ ఎల్ పీ భేటీపై పార్టీ వ‌ర్గాల్లోనే ఉత్కంఠ‌త నెల‌కొంది. 2024ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఎమ్మెల్యేల‌కు సీఎం జ‌గ‌న్ దిశానిర్థేశం చేసిన‌ట్లు స‌మాచారం. అసెంబ్లీ మీటింగ్ హాల్ లో సీఎం జ‌గ‌న్ అథ్య‌క్ష‌త‌న ఈ భేటీ జ‌రిగింది. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల ప‌ని తీరుపై స‌ర్వేలు చేయించి నివేదిక తెప్పించుకున్నాయి పార్టీలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement