Tuesday, April 30, 2024

Breaking: టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చండూర్ తహసీల్దార్ కార్యాలయంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement