Saturday, May 4, 2024

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన..

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నాడని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ గా మోత్కుపల్లి జ్యోతిప్రవీన్, వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్, పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతుల సమస్యలను పరిష్కరిస్తూ, రైతులకు అందుబాటులో ఉంటూ అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement