Sunday, April 28, 2024

కిటకిటలాడుతున్న పిల్లలమర్రి శివాలయాలు

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలు నాగులచవితిని పురస్కరించుకొని భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం మూల నక్షత్రం రోజున నాగులచవితి అరుదుగా వస్తుండటంతో భక్తులు విశేషంగా పూజలు చేశారు. ముందుగా దేవాలయాల్లో ఈశ్వరునికి పంచామృతలతో అభిషేకాలు చేసి అలంకరించారు. మహిళలు దేవాలయాల ప్రాంగణాల్లో ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement