Wednesday, May 1, 2024

TS: వరంగల్ లో వృద్ధుడి హత్య

వరంగల్ నగరంలోని ఎస్సార్ తోట హనుమాన్ గుడి వద్ద రామచందర్ (70) అనే వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనకు భూ తగాదాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. ఘటనా స్థలానికి మిల్స్ కాలనీ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో ఓరుగల్లు నగరం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement