Saturday, April 27, 2024

TS: ఎంపీలు వద్దిరాజు, నామాలకు ఖమ్మం శివార్లలో ఘనస్వాగతం

లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలకు ఖమ్మం శివార్లలో ఘన స్వాగతం లభించింది. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర మొదటిసారి ఎంపీ నామాతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విచ్చేసిన సందర్భంగా ఖమ్మం నగర శివార్లలో బీఆర్ఎస్ శ్రేణులు, వద్దిరాజు రవిచంద్ర సేవా సమితి, రవిచంద్రన్న యువసేన, టీం ఆఫ్ వద్దిరాజు రవన్న యూత్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement