Tuesday, April 30, 2024

DK Aruna: మోడీ పిలుపు ఇచ్చారు…దేవాల‌యాన్ని శుభ్రం చేశారు…

మక్తల్ పట్టణంలోని మల్లికార్జున స్వామి దేవాలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొండయ్య మున్సిపల్ చైర్మన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, ఎంపీటీసీ బలరాం రెడ్డి, కౌన్సిలర్ ప్రసన్న ఆలయాన్ని శుభ్రపరిచారు.

ఈ నెల 22న‌ అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలను శుద్ధి చేయాలని, విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు నిత్య నైవేద్యం పూజలు భజనలు జరగాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ శుద్ధి కార్యక్రమాన్నినిర్వ‌హించారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరిపి విగ్రహ ప్రతిష్టాపనను జరిపేందుకు నిర్ణయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement