Saturday, April 27, 2024

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీలు

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్సీలు ఈరోజు ప్రగతి భవన్ లో క‌లిశారు. తెలంగాణ రాష్ట్ర‌ మంత్రులు కేటీఆర్ , మంత్రి మల్లా రెడ్డి ల‌ను రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.శంభీపూర్ రాజు, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిలు ఇటీవ‌లే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement