Sunday, May 5, 2024

మొక్కలు నాటిన ఎమ్మెల్సీ గుత్తా

తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. గుత్తా సుఖేందర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు గుత్తా అమిత్ కుమార్ రెడ్డి కూడా మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement