Friday, May 17, 2024

కల్తీ కల్లు తాగి ఇద్దరు గిరిజనులు మృతి

క‌ల్తీ క‌ల్లు తాగి ఇద్ద‌రు గిరిజ‌నులు మృతిచెందిన విషాద ఘ‌టన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజ‌వొమ్మంగి మండ‌లం లోదొడ్డిలో దారుణం జ‌రిగింది. క‌ల్తీ జీలుగు క‌ల్లు తాగి ఇద్ద‌రు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌యంగా ఉండ‌డంతో వారిని ఏలేశ్వ‌రం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement