Thursday, May 2, 2024

టీటీడీ బోర్డు సభ్యురాలు సీతా రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శుభాకాంక్షలు

చేవెళ్ల ఎంపీ గౌరవ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతా రంజిత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ నియమితుయ్యారు. ఈసందర్భంగా, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దంపతులు. శుభాకాంక్షలు తెలిపారు. నేటి ఉదయం రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మెతుకు దంపతులు ఎంపి గడ్డం దంపతులకు శాలున కప్పి సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement