Monday, April 29, 2024

120 బెడ్ల ఆస్ప‌త్రిని ప్రారంభించిన మంత్రులు

రాష్ట్ర మంత్రులు హ‌రీశ్ రావు, స‌బితా ఇంద్రారెడ్డిలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప‌ర్య‌టించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఏరియా ఆస్పత్రిలో 120 బెడ్ లతో నిర్మించిన నూతన ఫ్లోర్ ను రాష్ట్ర‌ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కలెక్టర్ అమోయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement