Friday, May 3, 2024

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ త‌ల్లి మృతి.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం తెలిపారు. చేవెళ్ల లోక్ సభ సభ్యుడు డాక్ట‌ర్‌ రంజిత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement