Monday, April 29, 2024

జడ్పీ చైర్మన్ అంత్యక్రియల ఏర్పాటను పర్యవేక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్

ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు- ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ నేడు అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించారు. మంత్రి సత్యవతి రాథోడ్ సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం కుసుమ జగదీష్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు

. ఈ కార్యక్రమాని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పై జిల్లా ఎస్పీ , కలెక్టర్, అధికారులకు మంత్రి ఆదేశాలు జారి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement