Tuesday, May 7, 2024

Nirmal – 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి జూన్ 12 ప్రభా న్యూస్ )తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ 2K రన్ కు ముఖ్య అతిథిగా అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

ఎన్టీయార్ స్టేడియం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు నిర్వహించిన 2K రన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపీ ప్రారంభించి, 2K రన్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement