Thursday, May 16, 2024

కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మంజూరైన 76 కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. 33 CMRF చెక్కులకు గాను రూ.15.23లక్షల విలువైన చెక్కులను రఘునాథపాలెం రైతు వేదికగా లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement