Monday, May 13, 2024

గ‌ట్టు మైస‌మ్మ ట్ర‌స్టు బోర్డు స‌భ్యుల‌ను అభినందించిన‌ మంత్రి మ‌ల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ గ‌ట్టు మైసమ్మ గుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీని అభినందించారు. చిత్తరి యాదవ్ అధ్యక్షులుగా సభ్యులు ప్రమాణం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement