Monday, April 29, 2024

దీపావ‌ళి సంబ‌రాల్లో మంత్రి మ‌ల్లారెడ్డి

దీపావళి పండుగను పురస్కరించుకుని మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి టపాపసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి.. కొడుకులు..కొడళ్లు.. మనుమలు.. మనుమరాళ్లతో కలిసి టపాసులు.. పులచెడీలు.. స్విచ్చు బుడ్డీలు కాల్చారు మంత్రి మల్లారెడ్డి..అలాగే నాయకులు..కార్యకర్తలు కలసి టపాసులు కాల్చారు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు.. దేశ ప్రజల్లో సుఖ సంతోషాలు.. భోగ బాగ్యాలు నిండి, అందరి జీవితాల్లో వెలుగులు నిండి..పాడి పంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement