Sunday, May 19, 2024

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద మంత్రి హరీశ్ రావు నివాళులు

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గానికి మంత్రి చేరుకున్నారు. బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం టీఅర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తరువాత బైక్‌పై ర్యాలీగా సభాస్థలి వద్దకు మంత్రి హరీష్ రావు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement