Saturday, May 4, 2024

వెంకన్న ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన.. మంత్రి గంగుల‌

కరీంనగర్ పద్మ నగర్ లో పది ఎకరాల స్థలంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయాన్ని నిర్మించ‌నున్నారు. కాగా నిర్మాణ భూమి పూజ పనులను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థపతులతో కలిసి పరిశీలించారు..బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్..కాగా ఈ నెల 31 న భూమి పూజ.. అనంతరం నిర్మాణం పనులు మొదలవుతాయని మంత్రి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement