Wednesday, May 15, 2024

TS: మాజీ మంత్రి తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఇవాళ కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు తుమ్మ‌ల నివాసానికి వెళ్లారు. తుమ్మల నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో తుమ్మ‌ల కాంగ్రెస్‌లో చేరిక‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement