Thursday, May 16, 2024

ర‌క్త‌దానం చేసి ప్రాణ‌దాత‌లు కావాలి : మంత్రి హ‌రీష్ రావు

సిద్ధిపేట : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రక్తదాతలను ఆప్యాయంగా పలకరిస్తూ.. రక్తదాన ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల‌న ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త‌దానం చేసి ప్రాణ‌దాత‌లు నిల‌వాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement