Monday, April 29, 2024

గ్రామ చిత్రపటం..

వెల్దుర్తి : మండలంలోని రామంతపూర్‌ గ్రామంలో ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలపై అధ్యయనం చేస్తున్న ట్రైనీ అధికారులు దీక్ష (ఐసిఏఎస్‌), సుష్మాత (ఐసీఎల్‌), ఎస్‌.రవిప్రసాద్‌ (ఐఎఫ్‌ఎస్‌), అకింత్‌కుమార్‌సింగ్‌ (ఐఎఫ్‌ఎస్‌)లు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో గ్రామ చిట్రపటాన్ని వేయించారు. శనివారం చివరి రోజు రెRగామంలో మరిన్ని అంశాలను పరిశీలించి నివేధికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ ప్రణీత వేణుగోపాల్‌రెడ్డి, విఆర్‌ఓ వెంకటేశం, ఆయా శాఖాల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement