పాపన్నపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవిని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారెడ్డి శ్రీనివాస్రెడ్డికి వేద పండితులు అమ్మవారి ప్రసాదం అందించి.. శాలువాతో సన్మానించారు. ఆయన వెంట కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘం ఛైర్మన్ రమేష్గుప్తా తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement