Monday, April 29, 2024

Medak: నీటిగుంత‌లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ‍‍‍నీటిగుంత‌లో ప‌డి ఇద్ద‌రు విద్యార్థులు మృతిచెందిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. మృతులు అజ‌య్, న‌ర్సింహులుగా గుర్తించారు. కొల్చారం మండ‌లం కొంగోడు గ్రామం పాఠశాల వెనక భాగంలో నీటి గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement