Saturday, May 4, 2024

మ‌ల్ల‌న్న సాగ‌ర్ లో ఇద్ద‌రు గ‌ల్లంతు..

సిద్దిపేట: తొగుట మండలం మల్లన్నసాగర్ కాలువలో స్నానానికి దిగిన తండ్రీకొడుకులు గ‌ల్లంత‌య్యారు… ఎల్లారెడ్డిపేటకు చెందిన రాజిరెడ్డి (45), శ్రీనివాస్ రెడ్డిగా (19)లు నేటి ఉద‌యం స్నానానికి కాలువ‌లోకి దిగారు.. అయితే నీటి ఉదృతికి వారిద్ద‌రూ కొట్టుకుపోయారు.. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు వ‌చ్చి కాలువ నుంచి వారి మృత దేహాల‌ను వెలికి తీయించారు..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement