Tuesday, April 30, 2024

రేప‌టి నుండి చేగుంటలో రగ్బీ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌..

చేగుంట, ప్రభన్యూస్ : మెదక్ జిల్లాలోని చేగుంట మండల కేంద్రంలో రేప‌టి (మే 1) నుండి జిల్లా స్థాయి రగ్బీ సమ్మ ర్‌ కోచింగ్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు కోచ్‌ కరణం గణేష్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. చేగుంటలోని మోడల్‌ స్కూల్‌ ఆవరణలో జరిగే క్యాంపు నెల రోజుల పాటు కొనసాగుతుందన్నారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు సమ్మర్‌ స్పెషల్‌ కోచింగ్‌ కొనసాగుతున్నట్లు గణేష్‌ కుమార్‌ వెళ్లడించారు. కార్యక్రమానికి స్పెషల్‌ ఆహ్వానితులుగా అదనపు కలెక్టర్‌ ప్రతిమసింగ్‌ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ రగ్బీ కోచింగ్‌లో పదిమంది శిక్షకులు వాలీబాల్‌, పుట్‌బాల్‌ ఇతరత్రా కోచింగ్‌లు ఇస్తారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement