Sunday, May 19, 2024

అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టును ప‌రిశీలించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లాలోని గంభీరావుపేట మండ‌లంలోని అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement