Tuesday, April 30, 2024

హుస్నాబాద్ పర్యటనలో కెటిఆర్ – LIVE

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ లో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఉదయం రూ.33.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం డిపో గ్రౌండ్‌లో భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభను ప్రత్యక్ష్యంగా తిలకించగలరు.

https://youtu.be/1i4f4Zv01c4
Advertisement

తాజా వార్తలు

Advertisement