Tuesday, May 21, 2024

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ కాంస్య‌ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల దారి సుడా పార్కులో నెలకొల్పిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు రమణ, ఫారూఖ్ హుస్సేన్, సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement