Tuesday, July 23, 2024

Tirumala | శ్రీవారి ద‌ర్శ‌నం.. వీఐపీ టికెట్లు పునఃప్రారంభం

ఆంధ్రప్రభ, తిరుమల: తిరుమలలో ఎన్నికల కోడ్ అమలుతో నెల రోజుల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను తిరిగి అనుమతిస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ముగియ‌డంతో వీఐపీల సిఫారుసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడి విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇంత‌కుముందు లెక్క‌నే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement