Monday, May 6, 2024

ఆలయ ఈవోకు కరోనా..ఆలయం మూసివేత

మెద‌క్ :మరోసారి కరోనా విజృంభిస్తోంది. కాగా జిల్లాలోని ఏడుపాయ‌ల ఆల‌యంలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఆల‌య ఈవోకు పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ఆల‌యాన్ని మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఆల‌య సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. గ‌త వారం జ‌రిగిన జాత‌ర‌లో వేలాది మంది భ‌క్తులు పాల్గొన్నారు. ఏడుపాల‌య ఆల‌య ఈవోకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని వార్త తెలుసుకున్న భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement