Tuesday, April 30, 2024

సంగారెడ్డి జిల్లాలో మొదటి డీసీబీ బ్యాంకు..

సంగారెడ్డి జిల్లాలో మొదటి డీసీబీ బ్యాంకు నూతన శాఖని ప్రారంభించారు. ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ శివ రామ కృష్ణ ని జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ సన్మానించారు…ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ ఎన్. శివ రామ కృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని మంజీరా నగర్ కాలనీ లో డీసీబీ బ్యాంకు నూతన శాఖ ప్రారంభించాం అన్నారు … బ్యాంకు సేవలు సంగారెడ్డి, జోగిపేట, నర్సాపూర్, కొండాపుర్ , కంది , సదాశివపేట తదితర మండలం వరకు 50 కిలోమీటర్లు వరకు గోల్డ్ లోన్స్ , హౌసింగ్ లోన్స్, కమర్షియల్ వాహన లోన్స్ , రైతులకు రుణాలు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు…ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి జగన్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement