Friday, May 3, 2024

భారీ కొండచిలువ మృతి..

మండల కేంద్రమైన అమరావతి బండ చేనుకాలలో భారీ కొండచిలువ కాలనీవాసులు చేతిలో చిక్కి మృతి చెందింది. కాలనీలోని ఫస్ట్ లైన్ నందు ఆరు అడుగులకు పైగా ఉన్న కొండచిలువ కాలనీవాసులకు కనపడటంతో వారు గొడ్డలితో నరికి కొండచిలువను చంపి వేశారు. గతంలో కూడా ఇలాంటి కొండ చిలువకాలనీలో ప్రవేశించి కాలనీవాసులు చేతిలో మృతి చెందిన విషయం విదితమే

Advertisement

తాజా వార్తలు

Advertisement