Thursday, May 2, 2024

కరోనా నిబంధనల మధ్య శ్రీరామనవమి..

హవేళిఘణపూర్‌ :మండలంలో హవేళిఘణపూర్‌, తొగుట, పలు గ్రామాలలో శ్రీరామనవమి కోవిడ్‌ నిబంధనల మధ్య నిర్వహించారు. ప్రతి శ్రీరాముని దేవాలయంలో భక్తులు కనిపించకపోవడం అక్కడున్న పూజారులు కొద్ది మందితో కలిసి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. కరోనా ఉధృతి ఉన్నందున కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఆలయాల్లో శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం నిర్వహించినట్లు గుడి పూజారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement