Wednesday, April 17, 2024

రైతు ఫిరంగి మృతి..

చేగుంట : మండలం అనంతసాగర్‌ ఎంపిటిసి మెండే శోభ భర్త ఫిరంగి వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ కలహాల కారణంగా గత ఐదు రోజుల క్రితం తన పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి శవాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement