Tuesday, April 30, 2024

ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత‌లు

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుబ్బాక సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ 19వ వార్డులో బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎంపీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement