Thursday, May 9, 2024

ఎల్లమ్మ ఎత్తిపోతలతో 14గ్రామాల రైతులకు లబ్ధి.. హరీశ్ రావు

రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతలతో 14 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో రూ.36.74 కోట్లతో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఎత్తిపోతల పథకంతో ఆందోల్, వల్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ లోని 14 గ్రామాల రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement