Saturday, May 18, 2024

Breaking: పరస్పర బదిలీలకు టీఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2558 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యాశాఖకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement