Monday, April 29, 2024

MRO కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడి

మెదక్ : చేగుంట MRO కార్యాలయంలో ఏసీబీ (Anti-Corruption Bureau) సోదాలు నిర్వ‌హించారు. రూ.2 లక్షల 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చేగుంట డిప్యూటీ ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ముందుగా అనుకున్న‌ట్లుగానే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండడగా వలపన్ని డిప్యూటీ ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement