Tuesday, May 7, 2024

TS | మాతృత్వం చాటి.. చిన్నారిని ఓదార్చిన మ‌హిళా ఎస్సై

పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఇవ్వాల జ‌రిగింది. ప‌రీక్షా కేంద్రం వద్ద ఓ మ‌హిళా ఎస్సై త‌న మాతృత్వాన్ని చాటుకుంది.
పరీక్ష రాయ‌డానికి వెళ్లిన‌ తన తల్లి కోసం వెక్కి, వెక్కి ఏడుస్తున్న చిన్నారిని ఎత్తుకొని లాలించారు మహిళా ఎస్ఐ పూలాభాయ్. ఈ మ‌మ‌కార‌పు స‌న్నివేశం సంగారెడ్డి లోని ఎస్‌వీ జూనియర్ కళాశాల వద్ద క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement