Monday, May 6, 2024

Crime: గొర్లకాపరి దారుణ హత్య

మహబూబబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన గొర్లకాపరి చందు మల్లయ్య అనే వ్యక్తిని దారుహంగా హత్య చేశారు. మల్లయ్యను హత్యచేసి బిక్కు అనే వ్యక్తి గొర్రెలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement