Sunday, April 28, 2024

KHM: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో మెట్టగూడెం గ్రామానికి చెందిన మేమిరెడ్డి వెంకటరామిరెడ్డి మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై అశ్వాపురం నుండి మిట్టగూడం వస్తుండగా అశ్వాపురం నుండి మణుగూరు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మేమిరెడ్డి వెంకటరామిరెడ్డి మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement