Tuesday, April 30, 2024

TS : జీడిమెట్లలో వ్యక్తి దారుణ హత్య…

జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. బీరు సీసాలతో వ్యక్తిని దారుణంగా హతమార్చారు. హెచ్ఎంటీ గ్రౌండ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎవరో కావాలనే చంపినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన రమేష్ రామ్ (48)గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement