Wednesday, May 22, 2024

ADB : పదివేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మామడ ఎస్సై రాజు .. ..

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మామడ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ లంచం తీసుకుంటుండగా ఎసిబికి చిక్కారు.. వివ‌రాల‌లోకి వెళితే ఆనంతపెట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్ అ ఇటీవలే ఇంకొక వ్యక్తి తో గోడవ ప‌డ‌టంలో మామడ ఎస్సై రాజు అత‌డిపై 323 341 291 సెక్షన్లన‌తో కేసు న‌మోదు చేశారు.. ఈ కేసులో రిమాండ్ చేస్తానంటూ చెప్పడంతో, ప‌ది వేల రూపాయిలు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ ఐ బేరం కుదుర్చుకున్నారు.. ఈ విష‌యాన్ని ఎసిబికి స‌మాచారం ఇవ్వ‌డంతో నేడు స‌తీష్ ఎస్ ఐ రాజుకి 10 వేలు ఇస్తుండ‌గా ప‌ట్టుకున్నారు.. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement